2.
భారీగా పడిపోయిన చికెన్ ధరలు, కారణం ఇదే - Thu, 27 Aug 2026 22:31:00 +0530
చికెన్ ధరలు బాగా తగ్గాయి. గత నెలలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 340 వుండగా ఇప్పుడు ఆ ధర రూ 100 మేరకు తగ్గి రూ. 240గా వుంది. దీనికి కారణం శ్రావణ మాసమే అని చెబుతున్నారు వ్యాపారులు. శ్రావణ మాసం అనగానే పండుగలు వచ్చేస్తాయి.
ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, ...
ఇంకా
4.
నేపాల్ మెరుపు వరదలు: ఆచూకి లేని ఐదుగురు ఆంధ్ర పర్యాటకులు - 6:28:00 +0530
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన మెరుపు వరదల్లో వందలమంది గల్లంతయ్యారు. చాలామంది ఆచూకి ఇప్పటివరకూ లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తుల ఆచూకి ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కాకినాడకు ...
ఇంకా
7.
మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..? - 0:42:00 +0530
రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీర్ బాటిళ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో విజయ్, దుర్గాప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన ఒక వ్యక్తికి నివాళులు అర్పించేందుకు ఆ యువకులు ...
ఇంకా
14.
కోడలు మేఘన చేసిన ఆరోపణలపై జోగి రమేష్ స్పందిస్తారా? - 4:04:00 +0530
తమ కుటుంబ వ్యవహారాన్ని వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయం చేశారు. రోడ్డుకెక్కించారు. ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేఘన కుటుంబంపై ఆరోపణలు చేశారు. దీంతో మేఘన కూడా విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించింది. తమ వద్ద ఇంకా ...
ఇంకా
15.
ఆవు పాలు తాగుతున్న పంది పిల్ల, వీడియో వైరల్ - 3:47:00 +0530
రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటుచేసుకున్నది. జిల్లాలోని వెల్దుర్తిలో ఓ పందిపిల్ల ఆవు పొదుగు వద్దకు చేరి పాలు తాగుతూ తన ఆకలి తీర్చుకుంటూ కనబడింది. ఐతే ఇతర జంతువులు పాలు తాగితే కొమ్ములతో కుమ్మేసి ఆవు... మౌనంగా ఆ పందిపిల్లకు పాలు ఇస్తూ ...
ఇంకా