1.
బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్కు యువజన పురస్కార్ అవార్డు, సామాజిక సేవకు గుర్తింపు - Sun, 17 Jan 2021 14:53:29 +0530
ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ సామాజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. పొట్ట కూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన వారిని ఆపన్న హస్తం అందిస్తున్నారని కొనియాడారు. బహ్రెయిన్ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ చేస్తున్న సేవలకు యువజన సంఘాల సమితి అభినందించింది. స్వామి వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్
ఇంకా
2.
అమెరికాలో వివాహిత మృతి, అల్లుడే హంతకుడు అంటోన్న మహిళ పేరంట్స్.. - Sat, 05 Dec 2020 11:40:49 +0530
అమెరికాలో ఓ వివాహిత చనిపోయింది. న్యూజెర్సీలో ప్రేమలత (32) మృతిచెందింది. ఈమె స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం. ప్రేమలతకు 2016లో పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడితో పెళ్లయ్యింది. మరుసటి ఏడాది వీరు అమెరికా వెళ్లారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు గానీ.. ప్రేమలత విగతజీవిగా మారింది. ప్రేమలత అనుమానాస్పద
ఇంకా
3.
టెక్సాస్ రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన కుటుంబం దుర్మరణం: ఆర్టీసీ కండక్టర్గా - Sun, 29 Nov 2020 13:32:45 +0530
నారాయణపేట్: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టెక్సాస్లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు తెలంగాణలోని నారాయణపేట్ జిల్లాకు చెందిన వారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు. సమాచారం అందిన వెంటనే టెక్సాస్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను
ఇంకా
5.
ప్రవాస రచయితలకు కథ కవితల పోటీలు నిర్వహిస్తోన్న శాక్రమెంటో తెలుగు సంఘం - Mon, 21 Dec 2020 16:02:33 +0530
రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం శాక్రమెంటో కేంద్రంగా క్యారకలాపాలు నిర్వహిస్తున్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) "శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ " నిర్వహించనుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని
ఇంకా
6.
NTR సేవాసమితి కువైట్ ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం.... - Wed, 16 Sep 2020 12:05:05 +0530
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు స్ఫూర్తితో....NTR సేవాసమితికువైట్అధ్యక్షుడు చుండు బాలరెడ్డయ్య ఆధ్వర్యంలో టి.డి.పి కువైట్ వారి సహకారంతో కువైట్లో భారీగా పసుపు కుంకుమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు చీర మరియు పసుపు కుంకుమలను అందజేశారు.అధ్యక్షుడు చుండు బాల రెడ్డయ్య నాయుడు, షేక్ సుబాన్, గుదె నాగార్జున, ఆంజనరెడ్డి,
ఇంకా
7.
తెలుగును కాపాడుకుందాం: తానా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో అతిథులు - Thu, 06 Aug 2020 15:27:43 +0530
న్యూయార్క్ : అమెరికా లోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యం లో 40కి పైగా దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలు కలిసి గత పది రోజులగా నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవములు ఆగష్టు రెండవ తేదీ సాయంత్రం ముగిశాయి. గతనెల జులై 24 వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా
ఇంకా
8.
అమెరికాలో భారత సంతతి మహిళా రీసెర్చర్ దారుణ హత్య - Tue, 04 Aug 2020 18:58:50 +0530
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జాగింగ్ చేస్తున్న వేళ భారత సంతతికి పరిశోధకురాలిని దుండగులు హత్య చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న శర్మిష్ట సేన్(43)ను ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ ఆవరణంలో జాగింగ్ చేస్తుండగా.. దుండగులు
ఇంకా
9.
తానా ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సాంస్కృతిక మహోత్సవంను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య - Mon, 27 Jul 2020 14:27:10 +0530
అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా అధ్యక్షులు శ్రీ జయ్ తాళ్ళూరి అధ్వర్యంలో వివిధ దేశాలలోని 100 కి పైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో మొదలుపెట్టిన "ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం" అట్టహాసంగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతులమీదుగా ప్రారంభమైంది.పూర్తిగా వర్చువల్ పద్దతిలో వెబ్-ఎక్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజ్యసభ సభ్యులు
ఇంకా
10.
మనసున్న తెలుగు వారు: కరోనావేళ విద్యార్థులకు అండగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ సంస్థ - Fri, 15 May 2020 13:44:27 +0530
ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. యూకేలో ఈ మహమ్మారి తీవ్రత అధికంగా ఉంది. అయితే లండన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) సహాయక చర్యలు చేసింది. అక్కడ కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు నిత్యావసర వస్తువులను లండన్లోని ఈస్ట్ హోమ్లో గురువారం రోజున పంపిణీ చేశారు.
ఇంకా
11.
కువైట్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావు - Thu, 23 Apr 2020 18:49:45 +0530
ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కువైట్లోని నారా నందమూరి అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కువైట్లో అన్నదానకార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రస్తుతం కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కువైట్లో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు భోజనం
ఇంకా
12.
అమెరికాలో ఉంటూ అమెరికాపైనే: ఎన్నారై స్వాతి దేవినేనిపై కేసు: ధ్వేషపూరిత వ్యాఖ్యల ఫలితం - Mon, 13 Apr 2020 13:51:48 +0530
న్యూయార్క్: కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. అమెరికాలో 22 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించారు. అయిదున్నర లక్షల మందిపైగా అమెరికన్లు ఈ వైరస్ బారిన పడ్డారు. గంటగంటలకూ అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య అంచనాలకు మించిన విధంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో అమెరికాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తెలుగు
ఇంకా
13.
డిజిటల్ పద్ధతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్న స్కాట్లాండ్ తెలుగు ప్రజలు - Sun, 05 Apr 2020 11:18:30 +0530
కరోనావైరస్ ప్రపంచాన్ని మొత్తం కబళిస్తోంది. కరోనావైరస్ బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అంతేకాదు కొన్ని లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారీ స్వైరవిహారం చేస్తుండటంతో మనిషి జీవితమే తలకిందులైంది. ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పండగలు లేవు పబ్బాలు లేవు.. అయినప్పటికీ ఇళ్లల్లోనే ఉంటూ పండగవేళ సోషల్ మీడియా
ఇంకా
15.
క్యాంపస్ మర్డర్ : షికాగోలో హైదరాబాద్కు చెందిన ఇండో -అమెరికన్ అమ్మాయి హత్య - Tue, 26 Nov 2019 10:27:01 +0530
వాషింగ్టన్: అమెరికాలో దారుణాలకు హద్దు అదుపూ లేకుండా పోతోంది. తాజాగా భారత సంతతికి చెందిన 19 ఏళ్ల యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడి కొందరు హత్య చేశారు. ఈ ఘటన షికాగోలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం అక్కడ భారతీయ సమాజంను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పోలీసులు తెలిపారు. హైదరాబాదుకు చెందిన 19 ఏళ్ల రూత్ జార్జ్ యూనివర్శిటీ
ఇంకా