1.
టీసీఎస్ స్టాక్కు ఏమైంది? క్యూ4లో అదరగొట్టినా భారీగా పడుతున్న షేరు.. ఆ ఒక్క కారణంతోనే..! - 2026-04-10T10:50:33+05:30
TCS Shares Fall: భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ స్టాక్ భారీగా పతనం అవుతోంది. ఏప్రిల్ 10న స్టాక్ మార్కెట్లు మంచి లాభాల్లో ఉన్నప్పటికీ.. ఈ స్టాక్ 3 శాతానికిపైగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. క్యూ4లో సంస్థ లాభం, ఆదాయం అనిశ్చితి ఉన్నా భారీగా పెరిగినప్పటికీ ఇలా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే బాటలో ఇతర ఐటీ స్టాక్స్ కూడా నష్టపోతున్నాయి.
ఇంకా
2.
వరుసగా 100 రోజుల పాటు.. రోజుకు 100 కిలోమీటర్ల పరుగుతో చైనా వ్యక్తి ప్రపంచ రికార్డు - 2026-04-10T13:04:01+05:30
వరుసగా 100 రోజుల పాటు.. రోజుకు 100 కిలో మీటర్ల చొప్పున పరిగెత్తాడో వ్యక్తి. మొత్తంగా 10, 000 కిలో మీటర్ల దూరాన్ని అధిగమించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. పరుగు ప్రారంభించిన పదో రోజే కాలికి గాయమై.. నొప్పి పుడుతున్నా, అంతులేని అలసటతో శరీరం మొత్తం మొద్దుబారినట్లు అనిపిస్తున్నా.. అతడు మాత్రం ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని సాధించాలనుకుని పరుగు తీసి.. ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వ్యాప్తంగా అందరినీ షాక్కు గురి చేశాడు. మరి అతడెవరో మనం ఇప్పుడు తెలుసుకుందామా?
ఇంకా
3.
'డెకాయిట్' మూవీ రివ్యూ - ప్రేమ ఉంది కానీ యాక్షన్ సరిపోలేదు - 2026-04-10T00:08:21+05:30
అడివి శేష- మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. 'ఒక ప్రేమ కథ' అనే ట్యాగ్లైన్ పెట్టడంతో ఈ సినిమా మీద ఆడియన్స్కి క్యూరియాసిటీ పెరిగింది. ఎందుకంటే టైటిల్ డెకాయిట్ అని పెట్టి లవ్ స్టోరీ అంటారేంటా అనుకున్నారు. మరి ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది. అడివి శేష్కి మరొక హిట్టు పడిందా లేదా అనేది చూద్దాం.
ఇంకా
4.
ఒక్కరోజే 42 శాతం పడిపోయిన షేరు.. రూ.45 నుంచి రూ.26కు డౌన్.. ఏం జరిగిందంటే? - 2026-04-10T12:53:49+05:30
Ex Bonus Trading: వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ ఆర్ఎం డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ లిమిటెడ్ స్టాక్ ధర ఒక్కరోజులోనే 42 శాతం మేర పడిపోయింది. క్రితం రోజు రూ.45 వద్ద ఉండగా ఇవాళ ఏకంగా రూ.26 స్థాయికి దిగివచ్చింది. అయితే, ఇందుకు ఓ ప్రధాన కారణం ఉంది. కంపెనీ షేర్లు ఈ రోజు ఎక్స్ బోనస్ ట్రేడింగ్ నిర్వహించాయి. ప్రతి 7 షేర్లకు గానూ 5 షేర్లు ఉచితంగా లభించాయి. అందుకు తగినట్లుగానే షేరు ధర సవరణ ఉంటుంది. ఇవాళ ఈ స్టాక్ 5 శాతం మేర పెరిగింది. మరి ఆ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
ఇంకా
5.
విజయవాడ నుంచి హైదరాబాద్ కేవలం గంటలో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీస్ ప్రారంభం - 2026-04-10T12:47:08+05:30
Vijayawada To Hyderabad Fly91 New Flight Services: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫ్లై91 విమానయాన సంస్థ సర్వీసుల్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఫ్లై 91 విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాల నుంచి సర్వీసులను హైదరాబాద్కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాళ ప్రారంభమైన సర్వీస్ విజయవాడ నుంచి ఉదయం 7.30కు బయలుదేరి హైదరాబాద్కు 8.40కు చేరుకుంటుంది. ఇది రోజువారీ సర్వీస్గా నడుస్తుంది.
ఇంకా
6.
ఉద్యోగులకు మళ్లీ నిరాశే.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు ప్రకటన.. ఇప్పుడు ఎంత శాతమంటే? - 2026-04-10T11:28:05+05:30
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. తర్వాత పీఎఫ్ వడ్డీ రేటు కూడా 8.25 శాతం వద్ద యథాతథంగానే ఉంది. అయితే ఇప్పుడు జీపీఎఫ్ వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం.. దీనిని కూడా స్థిరంగానే ఉంచుతున్నట్లు వెల్లడించింది. ఈసారి వడ్డీ రేట్లు పెరుగుతాయని భావించినా నిరాశే ఎదురైంది.
ఇంకా
8.
అమెరికా, ఇరాన్ శాంతి చర్చలతో ఇస్లామాబాద్లో హై అలర్ట్.. రెండు రోజుల పాటు రాజధాని బంద్ - 2026-04-10T12:04:06+05:30
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లనుండగా.. రాజధాని నగరం అంతటా పాకిస్థాన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం రెండు రోజుల పాటు ఇస్లామాబాద్లో ఆకస్మికంగా సెలవు ప్రకటించింది.
ఇంకా