ముంబై: సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎష్ఐఐ)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని పుణేలో గల యూనిట్లో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. సీరమ్ ఇన్స్టిట్యూట్లోని టెర్మినల్ గేట్ నంబర్-1 నుంచి దట్టమైన నల్లటి పొగలు వెలువడటం భయాందోళనలకు దారి తీసింది. స్థానికుల్లో కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బలగాలు, రాష్ట్ర ఇంకా
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. ఏపీలో ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ధర్మపరిరక్షణ యాత్రకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ యాత్ర ద్వారా ప్రజల మద్దతు కూడగడదామని ప్లాన్ చేసింది .అయితే ఇంకా
హిందూత్వ ప్రధానాంశంగా రాజకీయాలు నెరపే బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నక్రమంలోనే ముస్లిం మైనార్టీలకు ప్రతినిధినని చెప్పుకునే ఆలిండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీకి సైతం ఫాలోవర్లు, డోనార్లు పెరుగుతూ వస్తున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలు తమకు లభించిన విరాళాల వివరాలను భారత్ ఎన్నికల సంఘం(ఈసీఐ)కి రిపోర్టులుగా అందజేశాయి. వాటిలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.. ఇంకా
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావ్ అరెస్టు వ్యవహారంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదురుదాడి ఆరంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్పై ఈ ఉదయం ఆయన చేసిన ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. ఇంకా
చెన్నై/ కొడైక్కెనాల్/ కల్లకురిచ్చి: మసాజ్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్న యువకుడు మాత్రం ఆమె ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని అంటున్నాడు. ఆత్మహత్య చేసుకునే సమయంలో మసాజ్ సెంటర్ అమ్మాయి మద్యం సేవించిందని వెలుగు చూసింది. మసాజ్ సెంటర్ అమ్మాయి ఆత్మహత్య కేసులో పోలీసులకు అనేక ఇంకా
గత కొద్దిరోజులుగా తెలంగాణలో నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్కు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మంత్రులు కేటీఆర్ సీఎం కావాలని... కాబోతున్నారని.. వరుసబెట్టి ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఏకంగా కాబోయే సీఎం అంటూ కేటీఆర్కు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇంకా
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో ఎస్ఈసీ అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఇటు హైకోర్టు తీర్పును టీడీపీ నేతలు స్వాగతించారు. ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ తీరును ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. ఇంకా
అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో దొరకని వస్తువంటూ ఏదీ లేదు. అమృతాంజనం దగ్గర్నుండి ఆవు పేడతో తయారు చేసిన పిడకల వరకు ప్రతి ఒక్క వస్తువు విక్రయిస్తున్న అమెజాన్ లో ఆవుపేడ పిడకలు కొనుగోలు చేసుకున్న ఒక వ్యక్తి ఆవు పిడకలకు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకా
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనే టాపిక్ వచ్చినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అనే పదాన్ని తరచూ వింటుంటాం. ఇది బహుశా సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు. అసలు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే ఏంటి..? ఇంకా
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇప్పటికే డ్రగ్స్ మాఫియా పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముంబై నగరం నడిబొడ్డున అతి పెద్ద డ్రగ్స్ ఫ్యాక్టరీ పై రైడ్ చేసి నమ్మలేని అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. దక్షిణ ముంబై నగరం నడిబొడ్డున మెఫెడ్రోన్ తయారీ ఇంకా
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఉద్యోగ సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోండటం, వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించలేమంటూ మొదటి నుంచీ చెబుతూ వస్తోన్న ఉద్యోగ సంఘాల నేతలు.. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం తెలుపుతున్నట్లు చెబుతున్నారు. ఇంకా
బుధవారం స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. సెన్సెక్స్ తొలిసారి 35,000 పాయింట్లపైన ముగిసింది. ఆరంభంలో కాస్త ఒడుదొడుకుల్లో సాగిన సూచీలు మధ్యాహ్నం నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. ఉదయం 34,754 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 34,771-35,119 మధ్య చలించి చివరకు 311 పాయింట్ల లాభంతో 35,082 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం కొనుగోళ్ల ఇంకా
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు హాట్ టాపిక్. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇవ్వడం జరిగింది. అయితే తొలి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మాత్రం రాజకీయనాయకులు ఇతర ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. ఇక రెండో విడత ఇంకా
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సాకుగా చూపుతూ ఎన్నికలు వాయిదా వేయించాలన్న సర్కారు ప్రయత్నం నెరవేరకపోవడంతో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది. హైకోర్టు తీర్పు, ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఎన్నికలను ఎలాగైనా ఇంకా
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన కొత్త వాహనాలను ఈ రోజు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రశ్నిస్తే ఇంకా
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Have Questions on news content or removing the video? Please contact directly Video Owner - OneindiaNews
Note : Please let us know, if you find any not working link so that we can fix it. If you didn't find your paper/channel, please suggest the link if you know(8). 3945 views.