1.
కోటీశ్వరుల్ని చేసిన స్టాక్.. రూ. 6 నుంచి ఏకంగా రూ. 626కు జంప్.. అదీ నాలుగేళ్లలోనే.. - 2024-05-01T11:58:30+05:30
Trending Stocks to Buy: మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మరి సరైన స్టాక్స్ ఎంచుకుంటున్నారా? సరైన స్టాక్స్తోనే దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది. కొన్ని స్టాక్స్ అనతి కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఓపికతో చూస్తే ఎన్నో స్టాక్స్ కాసుల పంట పండిస్తాయి. ఇప్పుడు అలాంటి ఒక స్టాక్ గురించి చూద్దాం. ఇది నాలుగేళ్లలో రూ. 6 నుంచి ఎన్నో రెట్లు పెరిగింది.
ఇంకా
3.
Ap Elections Live Updates: సీఎం జగన్కు షర్మిల బహిరంగ లేఖ - 2024-05-01T05:33:49+05:30
AP Assembly Election 2024 News Live Updates: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలతో రాజకీయ వేడి కనిపిస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. అభ్యర్థులు కూడా మేనిఫెస్టోలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు కూడా ప్రచారంలో మరింత దూకుడు పెంచారు.
ఇంకా
4.
దేశ రాజధానిలో అలజడి.. 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు - 2024-05-01T11:11:00+05:30
దేశ రాజధాని నగరం ఢిల్లీ, శివారులోని నొయిడాలోని విద్యా సంస్థల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపుల మెయిల్స్ రావడం కలకలం రేగుతోంది. పదుల సంఖ్యలో పాఠశాలలకు బాంబు పెట్టామంటూ ఆగంతకులు మెయిల్స్ పెట్టారు. దీంతో విద్యార్థులను బయటకు పంపిన స్కూల్స్.., పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు.. అక్కడకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.తొలుత 5 స్కూళ్లకు ఈ మెయిల్స్ రాగా.. అ తర్వాత మిగతా పాఠశాలలకు ఈ తరహా బెదిరింపులతో మెయిల్స్ వచ్చాయి.
ఇంకా
5.
విండ్ఫాల్ టాక్స్ తగ్గించిన కేంద్రం.. డీజిల్, ఏటీఎఫ్పై జీరో.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. - 2024-05-01T11:33:06+05:30
Petrol Diesel Prices: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గత నెలలో విండ్ఫాల్ టాక్స్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై ఇది అమలవుతుంది. అయితే ఇప్పుడు మే నెలలో మాత్రం కేంద్రం ఆయిల్ కంపెనీలకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. క్రూడాయిల్పై విండ్ఫాల్ టాక్స్ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దేనిపై ఎంత పన్ను ఉందో తెలుసుకుందాం.
ఇంకా
6.
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన - 2024-05-01T11:51:46+05:30
పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. సంక్షేమ కార్యక్రమాలు మరింతగా అమలవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లపై కీలక ప్రకటన చేశారు.
ఇంకా
8.
BRS పార్టీలో గుబులు.. ప్రతి ఎన్నికల్లోనూ ఇదే టెన్షన్.. ఈసారి ఏం జరుగుతుంది? - 2024-05-01T09:49:53+05:30
ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీకి ఓ భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అదే పోలిన గుర్తుల భయం. కారును పోలిన రోడ్డు రోలర్, చపాతీ మేకర్ గుర్తులో గతంలో చాలా సార్లు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేశాయి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవి మరోసారి ఆ పార్టీ అభ్యర్థులను గుబులు పుట్టిస్తున్నాయి.
ఇంకా
9.
ఆర్బీఐ కొత్త రూల్తో ఊరట.. క్రెడిట్ కార్డు బిల్లు టైమ్కు కట్టకున్నా పర్లేదు.. 3 రోజులు ఛాన్స్! - 2024-05-01T09:47:06+05:30
Credit Card Payment Rule: క్రెడిట్ కార్డులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల కిందట ఏ నెట్వర్క్ కార్డు ఎంచుకోవాలో కస్టమర్ ఇష్టమని.. దీనిపై బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్కు సంబంధించి కూడా ఆర్బీఐ గతంలోనే కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని గురించి తెలుసుకుందాం.
ఇంకా
10.
‘న్యూఢిల్లీ’ బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే? - 2024-05-01T10:16:53+05:30
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్కు బీజేపీ న్యూఢిల్లీ నుంచి టిక్కెట్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ అయిన బన్సూరీ.. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్లే కావడంతో ఆ రంగంలో అతికొద్ది కాలంలోనే కీర్తి సంపాదించారు. ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తోన్న ఆమె.. న్యూఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు.
ఇంకా