1.
మంత్రి జోగి రమేష్కు షాకిచ్చిన బామ్మర్దులు... టీడీపీ తీర్థం!! - Fri, 19 Apr 2024 17:21:00 +0530
వైకాపా నేత, మంత్రి జోగి రమేష్కు ఆయన సొంత కుటుంబ సభ్యులు తేరుకోలేని షాకిచ్చిచారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవుండగా, ఆయన బంధువులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా టీడీపీలో చేరారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ...
ఇంకా
2.
వైకాపాకు ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే : వైఎస్ షర్మిల - 5:40:00 +0530
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తూర్పారబట్టారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మాఫియా రాజ్యమేలుతుందని ఆమె ఆరోపించారు. వైకాపాకు ఓటు వేస్తే ...
ఇంకా
3.
న్యాయం కోసం పోరాడుతున్నాం.. షర్మిలను గెలిపించండి : సునీత - 4:09:00 +0530
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని వారిని దోషులుగా నిలబెట్టాలని, మా తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా తెలిపారు. పైగా, కడప లోక్సభ బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె కడప ...
ఇంకా
4.
గులకరాయి దాడి ఘటన : సీఎం జగన్ భద్రత కట్టుదిట్టం - 1:47:00 +0530
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి దాడి జరిగింది. దీంతో ఆయన చేపట్టిన బస్సు యాత్రకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనాన్ని సీఎం కాన్వాయ్కు జత చేసింది. సీఎం భద్రత పెంచేందుకు అధికారులు అనేక అదనపు చర్యలు ...
ఇంకా
6.
తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. - Thu, 18 Apr 2024 22:12:00 +0530
తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. వేసవి కాలం కావడంతో ఈ ఏడాది శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. ఈ క్రమంలో పార్వేట మండపం శ్రీగంధం పార్కు సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ...
ఇంకా
7.
మొదటి రాయి మిస్, రెండో రాయి హిట్: జగన్ రాయి దాడి నిందితుడు - 0:38:00 +0530
విజయవాడ సింగ్ నగర్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాయి దాడి కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించిన అనంతరం కోర్టులో ...
ఇంకా
8.
బాలకృష్ణ, నారా లోకేష్పై చర్యలు తీసుకోండి.. వైకాపా నేతలు - 9:20:00 +0530
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్పై ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ నారాయణమూర్తి, లీగల్ సెల్ నేత ...
ఇంకా
10.
గులకరాయి దాడి కేసులో ఉచ్చు బిగించే ప్రయత్నాలు : బోండా ఉమ - 6:59:00 +0530
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో తన చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత, ఆ పార్టీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ...
ఇంకా
12.
ఏపీలో త్వరలో రామరాజ్యం.. చంద్రబాబు - 3:49:00 +0530
శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ రామరాజ్యం లేదా శ్రీరాముడు ఉదహరించిన నీతివంతమైన పాలన త్వరలో నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు.
త్రేతాయుగంలో ప్రజల అభీష్టం, సంక్షేమం ...
ఇంకా
15.
కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు - 9:51:00 +0530
రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది, ఇది ...
ఇంకా