1.
కోట్ల రూపాయల అక్రమ చలామణి కేసులో ముగ్గురు భారతీయ అమెరికన్లు - Thu, 14 Feb 2019 20:39:12 +0530
న్యూయార్క్ : కోట్ల రూపాయల నగదు అక్రమ చలామణీ స్కాంలో దోషులను అమెరికా కోర్టు నిర్ధారించింది. ఈ కుంభకోణంలో మొత్తం ఆరుగురి పాత్ర ఉందని .. వీరిలో ముగ్గురు భారతీయ అమెరికన్లు అనే కఠోర వాస్తవాన్ని తెలిపింది. ఈ కేసు విచారణ ఐదువారాల పాటు జరిగిందని .. ఎంక్వైరీ క్రమంలో దోషులుగా మొత్తం ఆరుగురు తేలారని పేర్కొన్నది.
link
2.
కువైట్-తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు - Sat, 26 Jan 2019 07:18:42 +0530
కువైట్: కువైట్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రిగా లోకష్ అద్బుత ప్రతిభ కనబరుస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి,
link
3.
కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 23వ వర్ధంతి, ఘన నివాళులు - 7:06:31 +0530
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 23 వర్థంతి సందర్భంగా కువైట్లోని తెలుగుదేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో GAN రాజు మరియు పెండ్యాల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ... ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవలను కొనియాడి భవిష్యత్తులో
link
4.
శాక్రమెంటో తెలుగు సంఘం 15వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాలు - Tue, 22 Jan 2019 16:29:37 +0530
కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) 15 వ వార్షికోత్సవం, సంక్రాంతి సంబరాల సందర్భంగా "మనం" సంస్థ సహకారంతో రూపుదిద్దిన "రంగస్థలం" నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగవల్లులు, సంక్రాంతి జట్కా బండి, పాలవెల్లి సెట్టింగ్, మరియు 450కు పైగా ఉన్నకళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక
link
5.
లండన్లో \"తాల్\" సంక్రాంతి.. అలరించిన వేడుకలు - Mon, 21 Jan 2019 09:42:53 +0530
లండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న వెస్ట్ లండన్ లో జరిగిన ఈ వేడుకల్లో ఐదు వందలకు పైగా తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి పళ్లు, బొమ్మల కొలువు.. ఇలా ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా సంక్రాంతి పండుగను సంబరంగా నిర్వహించారు.
link
6.
టైమ్స్ జాబితాలో తెలుగు కావ్యం : ముగ్గురు భారత సంతతికి స్థానం - Fri, 21 Dec 2018 07:43:39 +0530
అత్యంత ప్రభావశీలురైన యువత జాబితాలో తెలుగు అమ్మాయి స్థానం దక్కించుకున్నారు. మొత్తం 25 మంది అత్యం త ప్రభావశీలురైన యువత జాబితాను టైమ్స్ విడుదల చేసింది. అందులో తెలుగమ్మాయి తో పాటుగా మరో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వారు ఉన్నారు. టైమ్స్ విడుదల చేసిన జాబితా తో ఇప్పుడు తెలుగు తేజం..ప్రపంచ వ్యాప్తం గా ఖ్యాతిని
link
7.
టీఆర్ఎస్ గెలుపు: మలేసియాలో టీఆర్ఎస్ విజయోత్సవాలు - Thu, 13 Dec 2018 15:58:55 +0530
అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించడంతో ఎన్నారై టీఆర్ఎస్ మలేషియా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, ఆట పాటలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్నారై తెరాస మలేషియా అధ్యక్షులు చిట్టి బాబు మాట్లాడుతూ... తెరాస మలేషియా ఆధ్వర్యంలో "100 కార్లు-100 సీట్లు" అనే నినాదంతో 100 కార్లతో భారీ కారు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు.
link
8.
కువైట్: 9నెలల తర్వాత క్షేమంగా ఇళ్లు చేరిన ఉద్యోగులు - Wed, 31 Oct 2018 15:04:09 +0530
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫాబ్రికేటర్ శ్రీనివాస్ పత్రితో పాటు ఇంకా ఎనిమిది మంది కార్మికులు విసిట్ వీసా మీద కువైట్ వచ్చి తొమ్మిది నెలలు కష్టాలు పడి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. వీరిలో శ్రీనివాస్తోపాటు విశాఖపట్నంకు చెందినవారు ఐదుగురు, ఇద్దరు గుజరాత్కి చెందినవారు, కడప జిల్లాకు చెందిన వారు ఒకరు ఉన్నారు. వీరు కువైట్కు విసిట్
link
9.
తెలుగు రచన, కవితల పోటీలు నిర్వహిస్తున్న ట్యాగ్స్: విజేతలకు బహుమతులు - Mon, 29 Oct 2018 11:26:08 +0530
న్యూయార్క్: తెలుగు భాషాభివృద్ధి కోసం అమెరికాలోని శాక్రమెంటో తెలుగు సంఘం తనవంతుగా కృషి చేస్తోంది. తెలుగు భాషాభివృద్ధే లక్ష్యంగా ఈ సంఘం ఆధ్వర్యంలో యూఏఎన్ మూర్తి మెమోరియల్ రచనల పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం కథలు, కవితల పోటీలను జరపనున్నట్లు ప్రకటించింది. అమెరికా, కెనడా, యూరోప్ తదితర విదేశాల్లో నివసిస్తున్న
link
10.
ఇన్సైడర్ ట్రేడింగ్: తెలుగు టెక్కీకి 8నెలల గృహనిర్బంధం - Thu, 18 Oct 2018 09:42:35 +0530
న్యూయార్క్: స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై తెలుగు టెక్కీ బొంతు సుధాకర్ రెడ్డి (44)కి యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఎనిమిది నెలల గృహ నిర్బంధం శిక్షను విధించారు. 50 వేల డాలర్ల జరిమానా కూడా వేశారు. అంతేగాక, సుధాకర్ రెడ్డి 75,979 డాలర్ల డిపాజిట్ను కూడా కోల్పోవలసి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజినీరు
link
11.
ఐర్లాండ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు(పిక్చర్స్) - Mon, 15 Oct 2018 14:28:36 +0530
డబ్లిన్: ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైలు(ఐర్లాండ్ తెలంగాణవాసులు) బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. డబ్లిన్లో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు.
link
12.
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - 9:40:56 +0530
మెల్బోర్న్: సిడ్నీ బతుకమ్మ, దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (ఎస్బీడీఎఫ్), ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం(ఏటీఎఫ్)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వహించిన బతుకమ్మ ఆటా, పాటతో.. సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఉయ్యాల పాటలు పాడారు. సప్తవర్ణాల
link
13.
వరదలు: కేరళ సీఎం సహాయనిధికి మలేసియా తెలంగాణ అసోసియేషన్ విరాళం - Wed, 10 Oct 2018 12:03:05 +0530
కౌలాలంపూర్/హైదరాబాద్: ఇటీవల భారీ వర్షాలు, వరదలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. కేరళ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అతలాకుతలమైన కేరళకు ఎంతోమంది తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మలేసియాలోని తెలంగాణవాసులు కూడా తమ
link
14.
బ్యాంకాక్లో కాల్పులు: భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు - Mon, 08 Oct 2018 19:41:31 +0530
బ్యాంకాక్: థాయిలాండ్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో 42ఏళ్ల గఖ్రెజర్ ధీరజ్ అనే ఓ భారత పర్యాటకుడు ప్రాణాలు కోల్పోయాడని అక్కడి పోలీసులు సోమవారం ప్రకటించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు భారతీయులకు తీవ్రగాయాలయ్యాయి. వీరితోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రత్చథేవీలోని సెంటారా వాటర్గేట్ పవిల్లియన్ హోటల్ వెనుక ఆదివారం
link
15.
కువైట్ టీడీపీ ఆధ్వర్యంలో నందమూరి హరికృష్ణ సంతాపసభ - Sun, 09 Sep 2018 16:23:58 +0530
కువైట్: తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణకు హవల్లి ప్రాంతంలో సంతాప సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ కువైట్ ఆధ్యక్షులు కుదరవల్లి సుధాకార్ రావు, పీఆర్ఓ మద్దిన ఈశ్వర్ నాయుడు, టిడిపి గల్ప్ కన్వీనర్ గుదె నాగార్జున చౌదరి పాల్గొన్నారు. ఈ
link